రాయసం మంచన్నగారి పుణ్యస్త్రీ రాయమ్మ
                 | 
                
                    
                 | 
            
        
    
    
        
        
            గరడీలో కాక, కర్ర యుద్ధంలో ఉంటుందా
            భవికి మంచి వ్రతం పునర్దీక్ష కాక భక్తునికుంటుందా
            వ్రతం తప్పినా ప్రాణంపోని పాపికి ముక్తిలేదు
            అముగేశ్వర లింగంలో / 1340
            [1]
            
            రాయసం మంచన్నగారి పుణ్యస్త్రీ రాయమ్మ: ఈమె బసవన్నగారి ఆప్తకార్యదర్శీ వచనకారుడైన రాయసం మంచన్నగారి ధర్మపత్ని. కాలం క్రీ.శ. 1160 వ్రతనిష్ఠా మహత్వాన్ని బోధించే ఒక వచనం మాత్రందొరికింది. "అముగేశ్వరలింగ" అన్నది మకుటం, ఇదే మకుటం అముగిరాయమ్మది కూడ అయివుండటం అచ్చెరవు కల్గించే విషయం.      
            
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *